వివాదంలో చిక్కుకున్న మళ్లీ పెళ్లి సినిమా ఈ సినిమా విడుదల ఆపాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో రమ్య రఘుపతి పిటిషన్ తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా ఉందని రమ్య రఘుపతి ఆరోపణ మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కోర్టును కోరిన రమ్య రఘుపతి ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతుంది రేపు విడుదల కానున్న మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించారు
మిల్క్ బ్యూటీ అదితి రావ్ హైదరి(Aditi Rao Hydari) తాజాగా కేన్స్ వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఫొటో షూట్లో దిగిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. వాటని చూసిన హీరో సిద్ధార్థ్ తోపాటు నెటిజన్లు కూడా పలు రకాలుగా కామెంట్లు చేశారు. అసలు వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారో ఇక్కడ చుద్దాం.
ఐదు భాషలకు చెందిన ఐదుగురు సూపర్ స్టార్లు టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ కి సంబంధించి వెంకటేష్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. హిందీకి జాన్ అబ్రహం, కన్నడలో శివరాజ్ కుమార్, తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ లు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
శ్రియ(Shriya saran) హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఈ మధ్యలో వచ్చిన పలువురు హీరోయిన్లు అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. శ్రియ మాత్రం సౌత్ జెండా పాతేసింది. తెలుగులో మెగాస్టార్(Megastar) మొదలుకుని.. దాదాపుగా అందరు స్టార్ హీరోలతోను ఈ అమ్మడు రొమాన్స్ చేసింది. 22 ఏళ్ల సినీ కెరీర్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టాటస్ను అనుభవించింది శ్రియ. అయితే 2018లో ఆండ్రూని పెళ్లి...
బెంగాల్ బ్యూటీ మౌని రాయ్(mouni roy) తన హాట్ చిత్రాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. తాజాగా తన ఇన్ స్టా(instagram)లో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు సూపర్ హాట్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు.
ఉన్ని ముకుందన్ ఈమధ్యనే మలికప్పురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టింది. 2017లో ఉన్ని ముకుందన్ (Unni Mukundan)పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు వేసింది.
ఉస్తాద్ సినిమా(Ustaad Movie)కు ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఒక ఇన్స్పిరేషనల్, క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో కావ్య కళ్యాణ్ రామ్(Kavya kalyan Ram) హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ తో కలిసి హీరోయిన్ అనుష్క(Anuska) రిలీజ్ చేసింది.
పొన్నాంబలం(Ponnambalam) చికిత్స తీసుకుంటున్న సమయంలో సాయం కోసం చాలా మందిని సంప్రదించారు. ఇటీవలె ఆయన కోలుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన వైద్యం కోసం రూ.40 లక్షలు ఆర్థిక సాయం చేశారంటూ చెప్పుకొచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప2. పుష్పకి సీక్వెన్స్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రష్మిక మందనా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
బ్రో మూవీ నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'బ్రో' మూవీలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే క్యారెక్టర్లో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నాడు.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడంలో ముందుంటారు. ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బందిపెడుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. మొదటిరోజు పింక్ కలర్ గౌన్ లో మురిపించింది. ఆ సమయంలో ఆమె బల్లి నక్లెస్ తో భయపెట్టింది. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ ని కాపీ కొట్టింది. తాజాగా ఈకల డ్రెస్సు ధరించింది.
హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకున్నా, ఆయన సినిమాలన్నీ దాదాపు తెలుగులో డబ్ అవుతూనే ఉంటాయి. అందుకే ఆయనకు ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ సందర్భంగా మేకలను బలి ఇచ్చిన కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.