• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి యాప్ సేవలు

కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ అందుబాటులోకి టీటీడీ యాప్ అందులోకి తెచ్చింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన మొబైల్ యాప్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. టీటీడీ సేవలు, మొత్తం సమాచారం అంతా ఒక చోట ఉండే విధంగా జియో సహకారంతో ఈ కొత్త యాప్ ను రుపొంచినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా వర్చువల్ సేవలను భక...

January 27, 2023 / 12:51 PM IST

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు మాత్రం దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టికెట్లు గలవారికి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 69,221 మంది దర్శించుకున్నారు. అలాగే ...

January 26, 2023 / 10:09 AM IST

బాసరలో వసంత పంచమి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

నేడు వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదువుల తల్లి సరస్వతి దేవిని స్తుతించే పవిత్రదినం కావడంతో బాసరలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. తెల్లవారుజాము నుంచే పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిక...

January 26, 2023 / 01:40 PM IST

అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన ప్రధాని

రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ప్రధాని మోదీ కానుక అందించారు. దర్గాకు చాదర్ సమర్పించారు. ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర్ అందించారు.సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్తి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఖ్వాజా మొయినుద్దీన్ ప్రముఖ సూ...

January 25, 2023 / 02:33 PM IST

ఆల‌య ఆవరణలో ఈ త‌ప్పులు చేస్తే అరిష్టమే

చాలా మంది ఆలయానికి వెళ్లి గుడి ప్రదక్షిణ చేస్తుంటారు. కొంత మంది ఆలయ ఆవరణలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటివల్ల వారికి కొన్ని రకాల సమస్యలు వాటిల్లుతుంటాయి. ఆలయ ఆవరణలో కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల పుణ్యం దక్కకపోవడమే కాకుండా చెడు ప్రభావాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆలయ ఆవరణలో చేయకూడదని పనులు చేస్తే అరిష్టం కలగడంతో పాటుగా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కాబట్టి ఆలయానికి వెళ్తే కొన్నిరకాల...

January 25, 2023 / 01:16 PM IST

ఈ 5 తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి మీ వెంటే

చాలా మంది తమ జీవితంలో కొన్ని తప్పులు చేయడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చెడుకాలం వచ్చినప్పుడు మనిషి ఏ పని చేసినా అందులో వైఫల్యం చెందడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటం, వ్యాధులు, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతుంటాయి. ఈ నష్టాల వెనక కొన్ని చెడు అలవాట్లే కారణం అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చే కొన్ని చెడు అలవాట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్ల...

January 24, 2023 / 11:00 AM IST

నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు విడుదల

నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా కింద అంగ ప్రదక్షిణ టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఆన్ లైన్ ద్వారా టీటీడీ ఈ టికెట్లను విడుదల చేయనుంది. అయితే కొన్ని రోజుల పాటు ఈ అంగ ప్రదక్షిణ టికెట్లను టీటీడీ జారీ చేయడం ఆపేయనుంది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22వ తేది నుంచి 28వ తేది వరకూ ఈ అంగప్రదక్షిణ టోకెన్ల జారీని ఆపివేయనున్నట్లు [&h...

January 24, 2023 / 07:41 AM IST

జోగుళాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

దక్షిణ కాశీగా పిలిచే అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. జనవరి 26వ తేది వరకూ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదిగా, తెలంగాణ ఏకైక శక్తి పీఠంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. రజాకార్ల సమయంలో జోగుళాంబ అమ్మవారి మూలవిరాట్ ను బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు. 2005లో వసంత పంచమి రోజున కొత్తగా ఏర్పాటు చేసిన ఆలయంలో ...

January 23, 2023 / 10:35 AM IST

మాఘమాసంలో నదీ స్నానం, సూర్య నమస్కార విశిష్టతలివే

తెలుగు నెలల్లో కొన్ని నెలలకు ప్రత్యేకత ఉంది. అందులో చాంద్రమానం ప్రకారంగా చూస్తే పడకొండవ మాసం అయిన మాఘమాసానికి అపార విశిష్టత ఉంది. చంద్రుడు మఖ నక్షత్రంలో ఏర్పడే మాసం కనుక దీనిని మాఘమాసం అన్నారు. అఘము అంటే పాపం అని అర్థం వస్తుంది. మాఘమాసం అంటే పాపాలను నశింపజేసేదిగా పురణాలను చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ నెల సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. హిందూ సంప్రదాయం ప్రకారంగా చూస...

January 23, 2023 / 09:04 AM IST

కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న నిర్వహించే పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్‌ భక్తులు మల్లన్న పేరి...

January 22, 2023 / 04:12 PM IST

అది ఫేక్ వీడియో అంటూ టీటీడీ ఈవో ప్రకటన

తిరుమల పుణ్యక్షేత్రంలో ఏరియల్ ఫుటేజీతో కూడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అదొక ఫేక్ వీడియో అని, తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని, శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని ఈవో తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో 3డీ ఇమేజీ లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యుంటుందని ఈవో ...

January 20, 2023 / 09:36 PM IST

శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ వీడియో వైరల్

కళియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారిని కొలుస్తారు. తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం ఎప్పటినుంచో ఉంది. తాజాగా తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆలయ డ్రోన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://www.instagram.com/p/CnoiirOB1vW/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌం...

January 20, 2023 / 09:17 PM IST

ఆ దిక్కు వైపు కూర్చోని తింటున్నారా? దరిద్రం తప్పదు!

ఈ రోజుల్లో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. వాస్తు శాస్త్రానికి అమితమైన శక్తి ఉంది. మన ఇంట్లో చేసేటటువంటి అన్ని పనులకు, మంచి చెడులకు వాస్తు శాస్త్రం ఎంతో ముఖ్యమైనది. ఇంటి నిర్మాణం నుంచి మన ఇంట్లో మనం అమర్చే వస్తువుల వరకూ అంతా కూడా వాస్తు శాస్త్రం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఏ దిశలో కూర్చోవాలి, ఏ దిక్కున కూర్చోని తినాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది. కొంత మంది […]

January 20, 2023 / 03:53 PM IST

శబరిమల ఆదాయం రూ. 330 కోట్లు

కేరళలోని శబరిమలకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఏటా అయ్యప్ప భక్తులు మూడు నెలల పాటు స్వామిని దర్శించుకుంటారు. కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్ అయినా కూడా శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఈ ఏడాది కూడా శబరిమల ఆలయానికి రూ.330 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. జనవరి 20వ తేదితో వార్షిక తీర్థయాత్ర ముగియనుండటం వల్ల ట్రావెన్ కోర్ దేవస్వ...

January 19, 2023 / 05:37 PM IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. తాజాగా నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. సర్వ దర్శనం క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి 21 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించ...

January 19, 2023 / 04:49 PM IST