ఈ రోజు రాశులు అందరికి కలిసి వస్తాయి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజు మీకు శుభకరంగా మారుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తత ఉండాలి. మీ పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
చంద్రగ్రహణం, సూర్యగ్రహణాల్లో ఆలయాలు మూసివేస్తారు. ఆ సమయంలో దేవుళ్లు సైతం శక్తి కోల్పోతారని నమ్ముతారు. అందుకే... ఆ సమయంలో ఎలాంటి పూజలు కూడా చేయరు. కానీ ఓ ఆలయం మాత్రం తెరిచే ఉంటుదట. మరి ఆ ఆలయ విశేషాలేంటో ఓసారి చూద్దాం...
వివాహాలు స్వర్గంలో జరుగుతాయని అంటారు. పెళ్లి జరగాలంటే మంచి ముహూర్తం కూడా ఉండాలి. శుభ ముహూర్తంలో పెళ్లి జరిగితే.. దంపాత్య జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతుంటారు. మంచి ముహూర్తం లేకుండా చేసుకునే వివాహాల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయని, విడాకులకు దారితీస్తాయని నమ్ముతుంటారు. గత నెల అంటే ఏప్రిల్ లో పెళ్లి ముహూర్తాలు లేవు. అందుకే చాలా మందికి పెళ్లి నిశ్చయమైనా వివాహాలు జరగక ఆగిపోయి ఉంటాయి. అయితే.. మే నెలలో మ...
హెరిటేజ్ సిటీ(Heritage City)లో కృష్ణుడి ఆలయం భక్తులను కనువిందు చేయనుంది. 2034 నాటికి మూడు దశల్లో 750 ఎకరాల్లో హెరిటేజ్ సిటీని నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ కిచిడీ కోసం భారీ కడాయిను తీసుకువచ్చారు. ఏకంగా 25 మంది 6 గంటల పాటు కష్టపడి వండారు. కాగా కిచిడీలో 400 కిలోల కూరగాయలు, 250 కిలోల బియ్యం, 60 కిలోల పప్పు దినుసులు వాడారు.
ఎంతటి నరదిష్టి అయిన ఈ ఒక్క దెబ్బతో పోవాల్సిందేనని కోయ దొర శ్రీనివాసరాజు(Koya Dora Srinivasa Raju) చెబుతున్నారు. అయితే అదేంటీ, ఇంకా ఏం విషయాలు చెప్పారో ఈ వీడియోలో చుద్దాం.
ఈ రోజు అష్టమి కావడంతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రాశుల వారు శత్రువుల నుంచి దూరంగా ఉండడం చాలా మేలు చేస్తుంది. మరికొన్ని రాశుల వారికి విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి.
మంచు వర్షం కారణంగా 4 వేల మంది భక్తులు కేదార్నాథ్ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాతావరణం అనుకూలించే వరకూ భక్తులు కేదార్నాథ్(Kedarnaath) వెళ్లేందుకు వీల్లేదని అధికారులు తెలిపారు.