విద్యార్థి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. హర్ష మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు. అతడు తెలివైన విద్యార్థి. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. హర్షకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుసు’ అని ప్రిన్సిపల్ తెలిపాడు.
మీ జాతకాలు చూస్తాం.. హస్తరేఖలు (Palmology), పుట్టుమచ్చలు (Moles), ఇతర మరకల ఆధారంగా ఉన్నది ఉన్నట్లు చెబుతామని చెప్పి వ్యక్తిగత ఫొటోలు తీసుకుంటున్న ముఠా ఆగడాల గుట్టు రట్టయ్యింది. వారు చేస్తున్న బాగోతాలు అన్నీ బహిర్గతమయ్యాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్శిటీలో విద్యార్ధి సంఘాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణలకు దారి తీసింది. మొన్న మధ్య బీసీసీ (BBC) డాక్యుమెంటరీ ప్రదర్శనపై గొడవ జరిగింది. ఇప్పుడు మరోసారి గొడవలు మొదలయ్యాయి. గచ్చిబౌలిలోని హెచ్ సీ యు వార్తల్లో నిలిచింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్థుల మధ్య ఘ...
సీఎం సీఆర్ (CM KCR) టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిందే పెద్ద కుట్ర అని బీఎస్పీ రాష్ట్ర ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP) ఆరోపించారు. శనివారం అలంపూర్ చౌరస్తాలోని బీఎస్పీ (BSP) కార్యాలయంలో ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26న బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రీతి (Preeti) కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కుమార్ ఆరోపించారు. హన్మకొండలోని 54వ డివిజన్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ (Street corner)మీటింగ్ కు సంజయ్ పాల్గోన్నారు. నిందితుడికి మద్దతుగా ప్రభుత్వం ధర్నా చేయిస్తుందని మండిపడ్డారు. ప్రీతి తల్లి తండ్రులకు గర్బశొకం మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణను(Telangana) కేంద్రంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు.ఆరోగ్య రక్షణ సదస్సు ‘బయె ఆసియా( Bio Asia) –2023’ హెచ్ఐసీసీలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ప్రారంభించారు.
నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతిని పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ (Governor) తమిళిసై సౌందరాజన్ను ఆమె సోదరినిలదీసింది. నిన్న ఆస్పత్రికి గవర్నర్ పూలదండతో వచ్చారని, అసలు పూలదండ ఎవరి కోసం తెస్తారు? అని ప్రశ్నించింది. తన సోదరి (sister) ఇంకా బతికే ఉందని, బతికున్న వారి కోసం పూలదండలు తీసుకొస్తారా? అని అడిగింది.
Harish rao on con rajashekar:కుప్పకూలిన బాలరాజు (balaraju) అనే వ్యక్తికి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ (rajashekar) సీపీఆర్ చేసిన సంగతి తెలిసిందే. సీపీఆర్ చేసి.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. రాజశేఖర్ను (rajashekar) నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (harish rao) కూడా స్పందించారు. అతనిని ప్రశంసలతో ముంచెత్తారు.
bandi on preethi:మెడికో ప్రీతి (preethi) సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణం లవ్ జిహదే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (bandi sanjay). ఇది ర్యాగింగ్ మాత్రం కాదని చెప్పారు. వంద శాతం లవ్ జిహాద్ (love jihad) అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు నిర్వీర్యం చేస్తున్నారని బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు.
ys sharmila:తెలంగాణ మంత్రి కేటీఆర్పై వైఎస్ షర్మిల (ys sharmila) నిప్పులు చెరిగారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేటీఆర్, ఆ పార్టీ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల (ys sharmila) ట్విట్టర్ వేదికగా కేటీఆర్కు ప్రశ్నలు సంధించారు. పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర అని అడిగారు.
ఉస్మానియా యూనివర్సటీలో (OU) విద్యుత్ బిల్లులు తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో ఓయు క్యాంపస్ లో ఉన్న ఏ హాస్టల్, బీ హాస్టల్ పురాభిపునరాభివృద్ధిలో భాగంగా ఆయా భవనాలపై సోలార్తో రూఫ్ (Solar roof) ఏర్పాటు చేసే అవకాశాలను అధికారులను పరిశీలించారు.
tarun chugh:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ను (bandi sanjay) మారుస్తారని.. ఆ స్థానంలో ఈటల రాజేందర్కు బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జీ తరుణ్ చుగ్ (tarun chugh) స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ను మార్చబోమని ఆయన తేల్చిచెప్పారు.
ఇంటర్ విద్యార్థులు(Inter Students) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్(Ts Eamcet) షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల(Notification Release) కానున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది.