ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై తెలంగాణ (Telangana) మంత్రుల విమర్శల పరంపర కొనసాగుతోంది. గతంలో హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KT Rama Rao) తదితర మంత్రులు విమర్శలు చేయగా.. తాజాగా మరోసారి మల్లారెడ్డి (Malla Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) పూర్తి చేస్తారని ప్రకటించారు. వి...
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మితమైన శ్వేత సౌధాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సందడి వాతావరణం అలుముకుంది. రాత్రి బాణసంచా వెలుగుల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ధగధగలాడింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని, మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ(Weather department) వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
కాంట్రాక్టు ఉద్యోగుల(Contract Employees)ను క్రమబద్దీకరిస్తూ సీఎం కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయంపై మంత్రి హరీశ్ రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్(Tweet) చేశారు.
తెలంగాణలో నూతన సచివాలయం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రజా ధనం వృథా తప్ప మరేం లేదని అన్నారు. మరోవైపు కేసీఆర్ వాస్తు నమ్మకాలతో పాత సచివాలయ భవనాన్ని కూల్చివేశారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి సచివాలయంలోకి అడుగుపెట్టిన కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైలుపై కేసీఆర్ తొలి సంతకం కేసీఆర్ వెంట సీఎస్ శాంతి కుమారీ, DGP 6వ అంతస్తులోని తన ఆఫీసులో కొలువుదీరిన సీఎం
కొత్త సినిమా వస్తే చాలు పలు థియేటర్ల వద్ద హీరోల భారీ కటౌట్లను ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు హీరోలకే కాదు, క్రికెట్ స్టార్లకు కూడా తాజాగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇది ఏక్కడో కాదు హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఈ భారీ కటౌట్ ఎందుకో ఇక్కడ చుద్దాం.
తెలంగాణ యూనివర్సిటీ(Telangana University)లో అక్రమాలు జరిగాయాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ వద్ద వీసీ(VC) డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని...ఇప్పడు తమను తొలగిస్తే ఎలా బతకాలని మండి పడుతున్నారు.