ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు అనేకం ఉన్నాయి. దీంతో మేడారం జాతరకు వెళ్లే పర్యాటకులు ఆ చుట్టుపక్కలున్న ప్రాంతాలను చూసి వస్తుంటారు. అయితే లక్నవరం టూరిజంని నిలిపి వేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
మొబైల్ ఫోన్లు మనందరి రోజు వారీ జీవితంలో భాగం అయిపోయాయి. అందుకనే మనం ఏ పనుల్లో ఉన్నా ఇవి మనతోనూ ఉంటున్నాయి. ప్రమాదవశాత్తూ ఫోన్లు నీళ్లలో పడిపోయే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం పదండి.
హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ ఎప్పుడూ సమస్యగానే ఉంటోంది. దీని పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కొన్ని వేళల్లో భారీ వాహనాలను నగరంలోకి అనుమతించడం లేదు.
పసిడిని కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్న వారు రోజువారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
టెన్త్, ఇంటర్ విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు రాసే సౌలభ్యం కలగనుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
చాలా మంది చిరుతిండ్లను ఎంచుకునేప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోరు. ఈ సమయంలో జంక్ ఫుడ్స్కి బదులు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఇటీవల కాలంలో కార్లు కొనుక్కునే వారంతా భద్రతను దృష్టిలో పెట్టుకుంటున్నారు. టాటా నెక్సాన్ సేఫ్టీ విషయంలో అంతర్జాతీయ పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్ని సంపాదించుకుంది.