సత్యసాయి: గాండ్లపెంట మండలంలో సోమవారం ఎమ్మెల్యే కదిరి కందికుంట వెంకటప్రసాద్ పర్యటిస్తున్నట్టు వారి క్యాంపు కార్యాలయం నుంచి తెలిపారు. ఆయన రెక్కమాను, కురుమామిడి, గ్రామాల్లో జరగనున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిదులు, కూటమి నాయకులు, పాల్గొని విజయవంతం చేయాలన్నారు.