NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ పాఠశాలలో శనివారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. నెహ్రూ యువ కేంద్ర, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పరిసరాలు శుభ్రం చేశారు. జిల్లా అధికారి ఆకుల మహేంద్ర మాట్లాడుతూ.. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే గ్రామాలు స్వచ్ఛంగా మారుతాయని అన్నారు.