TPT: తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్టపై చేపల వ్యాపారులకు రూములు ఏర్పాటుకు అధికారులతో శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే నాని స్థలాన్ని పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రాయలచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను కేటాయించడం జరుగుతుందని, ప్రతిపాదనలు ప్రారంభించినట్లు తెలిపారు.