jayamangala venkata ramana:ఏలూరు జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ (jayamangala venkata ramana) వైసీపీలో చేరారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో (karumuri nageshwar rao) కలిసి ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్కు (jagan) శాలువా కప్పి సన్మానించారు. తర్వాత పుష్పగుచ్ఛం అందించారు.
nara lokesh:సీఎం జగన్పై (cm jagan) టీడీపీ యువనేత నారా లోకేశ్ ఫైరయ్యారు. చిన్నారి మృతదేహాన్ని 120 కిలోమీటర్లు (120 km) బైక్ మీద పేరంట్స్ తరలించారు. ఈ ఘటన వీడియోను లోకేశ్ (lokesh) ట్వీట్ చేశారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రోమ్ చక్రవర్తి నీరో మీకంటే బెటర్ అంటూ మండిపడ్డారు. పబ్జీ ప్లేయర్ గారూ! అంటూ ట్వీట్లు వేశారు.
లోకేశ్కు చీర (saree), గాజులు (bangle) పంపిస్తానని రోజా అన్న సంగతి తెలిసిందే. పంపివ్వండి.. తన అక్క చెల్లెళ్లకు ఇస్తానని లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న ( బుధవారం ) రోజా ఇంటికి వెళ్లేందుకు టీడీపీ మహిళల నాయకులు చీర, సారె తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. గేటు ముందే పోలీసులు వారిని నిలువరించారు. ఈ రోజు ఏ కలర్ చీర తీసుకొని రావాలో చెప్పండి అని రోజా అన్నారు.
police remove banners:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రపై పోలీసులు (police) ఉక్కుపాదం మోపుతున్నారు. లోకేశ్ (police) అనుచరులను కూడా వదలడం లేదు. సత్యవేడు (satyavedu) నియోజకవర్గంలో పోలీసులు అతి చేశారు. లోకేశ్ (lokesh) వెళుతున్న దారిలో పార్టీ శ్రేణులు కట్టిన జెండాలు, బ్యానర్లను (banners) తొలగించారు. వాటిని పోలీసు వాహనాల్లో (police) తరలిస్తున్నారు.
BJP MLC Madhav : రాజకీయంగా ఎదగడం కోసం కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారరని బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీ నారాయణ... బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఆ విషయం గురించి తర్వాత చెబుతానని ఆయన అన్నారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ వీడటంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.తాజాగా ఎమ్మెల్స...
GVL Narasimha Rao : కన్నా లక్ష్మీ నారాయణ.. బీజేపీని వీడారు. పార్టీని వీడుతూ వీడుతూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తనకు ఇప్పటికీ మోడీ పై గౌరవం ఉందని చెబుతూనే... సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చేసిన కామెంట్స్ పై తాజాగా జీవీఎల్ నర్సింహారావు స్పందించారు.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిని కీలక పోస్టులో కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (DISHA) చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీకి (BJP) మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) షాకిచ్చారు. విభజన తర్వాత కొన్నేళ్లకు వివిధ కారణాలతో కమలదళంలో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా చేయనున్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , వైసీపీ నేతలు రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేయడం ఖాయమని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.
disha police:జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళను (woman) దిశ పోలీసులు (disha police) కాపాడారు. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు. ఆ మహిళ వద్దకు వచ్చి.. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాల గురించి తెలుసుకొని.. తర్వాత భర్తకు (husband) అప్పగించారు. ఈ ఘటన తిరుపతిలో (tirupati) జరిగింది.
chandrababu on cm jagan:ఏపీ సీఎం జగన్పై (jagan) ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu) ఫైరయ్యారు. జగన్ ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్లు వేస్తాడట.. 'నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం' అని ప్రజలు అంటున్నారని చంద్రబాబు (chandrababu) ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలకు కారణమైన వారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్ (sticker) వేస్తాడట అని ఎద్దేవా చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడు (Satyavedu) నియోజకవర్గంలో యువగళం (Yuvagaḷaṁ) పాదయాత్రలో నారా లోకేష్(Nara Lokesh) సత్యవేడు ఎమ్మెల్యేని రబ్బర్ స్టాంప్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు.
Chandhra Babu Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ ద్వంసమయ్యింది.
ap capital city:ఏపీ రాజధాని (ap capital) ఇష్యూ మరోసారి రాజేసింది. నిన్న ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) మాట్లాడారు. ఏపీ రాజధాని విశాఖ అని.. మూడు రాజధానులు అని జనాల్లో మిస్ కమ్యూనికేట్ అయిందని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) స్పందించారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.