చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ చేసిన జగన్ ప్రభుత్వం క్రిమినల్ లా 1944 చట్టం ప్రకారం అటాచ్ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి నారాయణతో కలిసి పదవులు దుర్వినియోగం చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం చర్యలు దీంతోపాటు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్లలో అవకతవకలకు పాల్పడి..అందుకు గాను లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని అభియోగ...
ఈజీ మనీ కోసం ఆశపడ్డ అమ్మాయిలను ఓ తాంత్రికుడు మోసం చేశాడు. అంతేకాదు వారితో నగ్నంగా క్షుద్రపూజలు చేయించాడు. ఆ క్రమంలో డబ్బులు ఇస్తానని చెప్పి అనేక విధాలుగా చీట్ చేశాడు. తర్వాత ఆలస్యంగా మోసపోయామని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ముఖ్యమంత్రి అయ్యాక పనులు పూర్తి చేస్తాం, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి హోదాను చేర్చి పవన్ కళ్యాన్ పేరుతో శిలాఫలకాలను తయారు చేయిస్తున్నారు జనసేన కార్యకర్తలు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రావణ సైన్యం ప్రజల ముందుకు వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని కావలి సభలో జనాలకు సూచించారు.
జీవో నెంబర్ 1ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపి జీవోను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఈ జీవోతో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని వెల్లడి ప్రతిపక్ష పార్టీలు రోడ్లపై ర్యాలీలు, సభలు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 1ను ప్రకటించింది మరోవైపు ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా సమావేశాలు పెట్టొద్దని ఈ జీవో చెబుతోంది దీనిపై ప్రతిపక్ష నేతలు న్యాయం కోసం కోర్టు కెక్కగా అనుకూలంగా...
ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. పార్వతీపురం జిల్లా భామిని మండలం కాట్రగడ్డ పరిధిలో నాలుగు ఏనుగులు మృత్యువాత చెందాయి. అయితే ఇవి పొలాల్లో పెట్టిన కరెంట్ షాక్ కారణంగా మరణించాయి. ఆ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసమైందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఒడిశా నుంచి మొత్తం ఆరు ఏనుగులు వచ్చాయని, ఈ ప్రమాద ఘటన చూసి మరో రెండు ఏనుగులు తివ్వాకొండ వైపు వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందో...