జగన్ రాసిపెట్టుకో, వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు రాజకీయ సమాధి కడతారు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు మంగళవారం అన్నారు. 2019లో వైసీపీని గెలిపించి, జగన్ను ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ తప్పు సరిదిద్దుకుంటారని చెప్పారు. బీసీలపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని, కానీ ఆయనను ఎవరూ నమ్మరని చెప్పారు. ...
టీడీపీ నేత నారా లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ గతంలో ఆయనపై సూర్యారావు పేటలో కేసు నమోదు కాగా… ఆ కేసును తాజాగా హైకోర్టు కొట్టివేయడం గమనార్హం.. గతంలో… ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అచ్చెన్నను విజయవాడ సీటీ కోర్టులో హాజరుపరిచారు. అప్పుడు నారా లోకేష్ పరామర్శకు వెళ్లారు. దీంతో లోకేష్పై పోలీ...
సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట ఇటీవల శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. అలీ కుమార్తె పెళ్లిని అంగ రంగ వైభంగా జరిపించారు. ఈ పెళ్లి కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే… పవన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో… పవన్ కావాలనే రాలేదని కొందరు…. అసలు.. అలీ పిలవలేదు.. అందుకే రాలేదని మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో… ఆ వార్తలకు, కామెంట్లకు అలీ చెక్ పెట్టారు. ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చి...
లోకేష్ పాదయాత్ర చేసి ఏదో ఉద్దరిస్తాడని టీడీపీ నేతలు అనుకుంటున్నారని… లోకేష్ పై అసలు ప్రజలకు నమ్మకమే లేదు అని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆమె… తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె…చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని.. తమ అమ్మగారి ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నానని లక్ష్మీ పార్వతీ తెలిపారు....
తనను, లోకేష్ ని చంపాలని చూస్తూన్నారంటూ ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా… ఈ వ్యాఖ్యలపై తాజాగా… విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర భద్రతా దళాల Z ప్లస్ సెక్యూరిటీలో ఉండి కూడా ఎవరో చంపేస్తారంటూ చలిజ్వరం వచ్చినవాడిలా వణుకుతున్నాడంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. టీడీపీని తెలుగు డ్రామాల పార్టీగా అభివర్ణించారు. ఇదేమి ఖర్మ బాబు? రాజకీయాల నుంచి రిటైరై దుప్పటి కప్పుకుని...
టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. వాహనాల కుంభకోణం లో ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. బస్సుల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా ఆయన అనుచరుడి ఆస్థుల్ని ఈడీ ఎటాచ్ చేయడం విశేషం. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డికి చెందిన దివాకర్ రోడ్లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్కు చెందిన 22.10 కోట్ల ఆస్థుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట...
ఇటీవల చంద్రబాబు… ఇవే చివరి ఎన్నికలు అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పట్టుకొని… అధికార పార్టీ నేతలు ఎక్కువగానే విమర్శలు చేశారు. అందుకే… ఆ మాటలకు తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు కాదని…. రాష్ట్రానికి ఇది చివరి అవకాశం అని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు… ఈ రోజు దెందులూరు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. వైఎస్ వివేక...
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన 22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఆస్తులను అటాచ్ ఈడి అటాచ్ చేసింది. బస్సుల కొనుగోలు కేసులో అవకతవకలపై ఈడీ విచారణ జరిపింది. PMLA కింద గతంలో కేసు నమోదు చేసిన ఈడీ జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సి గోపాల్ రెడ్డి అండ్ కో చెందిన ఆస్తులు అటాచ్ […]
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్( ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా.. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ… పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో జవహర్ రెడ్డికి ఈ పదవి కట్టపెట్టారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రె...
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్( ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా.. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ… పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో జవహర్ రెడ్డికి ఈ పదవి కట్టపెట్టారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రె...
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూతురు అరెస్టు విషయం తెలిసి… అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం గమనార్హం. షర్మిల బేగంపేటలోని ప్రగతిభవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆమె కారును అడ్డుకున్న పోలీసులు ఒక క్రేన్ సహాయంతో ఆమె కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా హైడ్రా...
వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది. ఆమె అరెస్టు పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని ...
ప్రగతి భవన్ ముట్టడించాలని భావించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నానికి పోలీసులు బ్రేక్ వేశారు. షర్మిల చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో, కారులో ఉంటుండగానే ఆమెను ఎస్ఆర్ నగర్ తరలించారు. ట్రాఫిక్ క్రేన్ సహాయంతో వైఎస్ షర్మిల కాన్వాయ్ను రోడ్డుపై నుంచి పోలీసులు తొలగించారు. దీంతో ఎస్.ఆర్.నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ష...
వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది. ఆమె అరెస్టు పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… పవన్ కి కనీసం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనే విషయం కూడా క్లారిటీ లేదు అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం గమనార్హం. మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తావా?? లేదా గాజువాక నుంచి పోటీ చేస్తావా? లేదా కనీసం 25 స్థానాల్లో అయినా పోటీ చేస్తావా?? ఎవరితో కలిసి పోటీ చేస్తావ్?? అంటూ […]