ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో… మోదీ విశాఖలో పవన్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో పవన్… జగన్ పై మోదీకి ఫిర్యాదు చేశారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. కాగా… ఈ సందర్భంపై తాజాగా.. పవన్ స్పందించారు. ఏపీలో వైసీపీని ఓడించడానికి ఎవరికో చెప్పి చేయాల్సిన ఖర్మ నాకు పట్టలేదు, నా యుద్ధం నేనే చేస్తానంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఇప...
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన పాదయాత్ర పై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చురకలు వేశారు. లోకేష్ పాదయాత్ర కాదు కదా పాక్కునే యాత్ర చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని అన్నారు. అసలు పాదయాత్ర కి ఒక అర్ధం ఉంది. మరి ఈ పాద యాత్ర చేయడానికి నారా లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని నిలదీశారు.. మంత్రి గుడివాడ అమర్నాథ్. పాదయాత్రలు వైఎస్ ఫ్యామిలీ పేటెంట్ […]
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీని వీడి… వైసీపీ లేదా.. జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1వ తేదీన గంటా పుట్టిన రోజున వేడుకల తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ మార్పు విషయాన్ని తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సన్నిహిత సంబంధాలు...
బాబా రాందేవ్ మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబా రాందేవ్ ని చెప్పుతో కొట్టాలి అని ఆయన మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతో పాటు.. బాబా రాందేవ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి… పతాంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. యోగ పేరుతో అందరి దగ్గర సానుభూతి నటిస్తూ వెనకాల క...
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో ఆయన ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం విశేషం. దివంగత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్ గురించి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో షోలో ఉన్నవారితో పాటు ఆడియెన్స్ కూడా అవాక్కయ్యారు...
ఇప్పటం గ్రామస్థుల విషయంలో పవన్ ఆవేశంగా తీసుకున్న నిర్ణయం బెడసి కొట్టింది. ఆయన… ఇప్పటం గ్రామస్థులకు అండగా నిలవడంతో అందరూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే… తాజాగా హైకోర్టు గ్రామస్థులపై మండిపడటంతో సీన్ రివార్స్ అయ్యింది. దీంతో… అధికార పార్టీ నేతలు… ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ‘నీ గురువు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది...
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… సీఎం జగన్ అలర్ట్ అవుతున్నారు. దీనిలో భాగంగానే…. ఆయన ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా… సజ్జల..కొడాలి నాని..అనిల్ వంటి వారిని రీజనల్ కో ఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించిన సీఎం జగన్.. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను మార్చారు. ఎనిమిది మంది జిల్లా అధ్యక్షులను..ఆరుగురు ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చుతూ నిర్ణయం తీస...
ప్రముఖ జానపద, టాలీవుడ్ సింగర్ మంగ్లీకి… వైసీపీ ప్రభుత్వం కీలక పదవి కేటాయించింది. జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఉన్నంత వరకు ఆమెకు నెలకు లక్ష రూపాయలు జీతభత్యాలు అందిస్తారు. సింగర్ మంగ్లీ కీలకమైన పదవి చే...
కొడాలి నానికి.. పార్టీతో సంబంధం లేకుండా క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఆయనకు ఎంత పాజిటివిటీ ఉందో… అంతే నెగిటివిటీ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్న ఆయన… ఆ తర్వాత వైసీపీ తీర్థం చేసుకున్నారు. వైసీపీలోనూ ఆయన తిరుగులేని నేతగా నిలుస్తున్నారు. చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేయడానికైనా కొడాలి నాని వెనకాడరు. దీంతో…. అతను ప్రత్యర్థి పార్టీలో ఉండటం చంద్రబాబుకి చ...
వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఫోన్ మిస్సయ్యిందంట. దీంతో… తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న విజయసాయిరెడ్డి పర్సనల్ ఐఫోన్ పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఐ ఫోన్ ఎక్కడ మిస్ అయ్యింది, అది మిస్ అయ్యింది అని విజయసాయిరెడ్డి ఎప్పుడు గుర్తించారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ విషయం మీద పూ...
టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయన డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో బాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో భారత్లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై చర్చించనున్నారు. డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు జీ20 దేశాల కూటమి సమావేశాలకు భారత్ అధ్యక్షత వ...
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా… ఇప్పటి నుంచే అన్ని పార్టీలు రాజకీయాలపై పూర్తి దృష్టి పెడుతున్నాయి. కాగా.. తాజాగా.. వచ్చే ఎన్నికల పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు క్లారిటీ ఇచ్చారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచినా.. ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. దీంతో… వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్...
ప్రశాంత్ కిశోర్…. ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీకి మద్దతు ఇస్తే…. ఆ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలోనూ బలం గా పేరుకుపోయింది. దీంతో… దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రముఖ పార్టీలు ప్రశాంత్ కిశోర్ మద్దతు కోసం వేచి చూస్తున్నారు. అన్ని పార్టీలకు ఆయన ఒక్కడే సలహాలు ఇవ్వలేడు కదా… అందుకే… పలు...
వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయన కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో…. ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన వారం రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్...
ఏపీలో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలు పెరిగిపోతున్నాయి. తాజాగా…. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ప్రియమైన చంద్రం అన్నయ్యా! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ మొదలు పెట్టారు. చం...