Bhaskar Reddy : ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చంద్రగిరి నియోజకవర్గం వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీకి దూరం కానున్నారని తెలుస్తోంది. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
నిన్న బీజేపీ నాయకుడు సత్య కుమార్ పై దాడి చేయగా.. తాజాగా నేడు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై దాడికి ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకుల కార్లపై వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు, ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పార్టీ మార్పు అంశం చర్చకు వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. తన ప్రయాణ సీఎం జగన్తోనే విక్రమ్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ వీడేది లేదని.. పుకార్లను నమ్మొద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొందరిపై సీఎం జగన్ సీరియస్గా ఉన్నారని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. గత నెల 14వ తేదీన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని ఆమె తెలిపారు.
తెలంగాణలో BRS పార్టీ భ్రష్టాచార్ రిశ్వత్ సర్కార్గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda) శుక్రవారం పేర్కొన్నారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ(telangana)ను..నేడు రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేవిధంగా బీఆర్ఎస్(BRS) చేసిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు లేదని నడ్డా అన్నారు. తెలంగాణ, ఏపీలో బీజేపీ జిల్లా కార్యాలయాలను వర్చువల్ విధాన...
ఏపీలోని అమరావతిని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అభివర్ణించారు. అక్కడ రైతులకు ఏమి మోసం జరగలేదని, వారంతా భూములు అమ్ముకున్నట్లు తెలిపారు. కానీ చంద్రబాబు(chandrababu naidu) బినామీల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
CM Jagan:ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్పై (jagan) టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇచ్చేది చాక్లెట్.. తీసుకెళ్లేది నక్లెస్ అని మండిపడ్డారు. జగన్ సంక్షేమ కార్యక్రమం అంతా బూటకమని విమర్శించారు.
మీ ఉద్యమంలో న్యాయం ఉంది... మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే!’
అమరావతి రాజధాని అంటే 29 గ్రామాలకు సంబంధించినది కాదు. ప్రపంచంలో ఉన్న కోట్లాది తెలుగు ప్రజలందరిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడు ఎందుకు కాదో సీఎం జగన్ చెప్పాలి
Mekapati v/s chejarla:మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati chandrasekar reddy) వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి (chejerla subbareddy) మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. సవాల్- ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది.
శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అఖండ హిందూ రాష్ట్రం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు, అభిమానులతో సంకల్పం చేయించారు.
తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రధాని పర్యటించేందుకు జంకుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఖరారైన పర్యటన రద్దు చేసుకున్నారని ఉదాహరిస్తున్నారు.