KDP: కడప వైఎస్ఆర్ జిల్లాలో గండికోట ఉత్సవాలు జరపడం అభినందనీయమని అయితే సిద్ధవటం లోని మట్లి రాజుల కోటను మరవడం, నిర్లక్ష్యం చేయడం శోచనీయమని DCC మాజీ అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ అన్నారు. గండికోట ఉత్సవాలఖర్చులో 20 శాతం నిధులు సిద్ధవటం కోట అభివృద్ధికి ఖర్చు చేస్తేచాలని ఆవేదన వ్యక్తం చేశారు.