W.G: నరసాపురం పట్టణంలోని సబ్ స్టేషన్ వద్ద ఈ నెల 13న విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఈ కె.మధు కుమార్ చెప్పారు. దీనికి వేదిక ఛైర్మన్ సత్యనారాయణ, విద్యుత్ సాంకేతిక సభ్యులు ఎస్. మణి కూడా హాజరవుతారన్నారు. మీటర్ రీడింగ్, లోఓల్టేజ్, అధిక బిల్లులు, విద్యుత్ కనెక్షన్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చున్నారు.