NDL: రైతు అభివృద్ధి, సంక్షేమే ఉమ్మడి కూటమి యొక్క లక్ష్యం అని ఎమ్మెల్య గిత్త జయసూర్య అన్నారు. పగిడ్యాల మండల కేంద్రంలో శుక్రవారం రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రైతన్న ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును వివరిస్తూ, అవగాహన కల్పించారు. అలాగే సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు