KKD: క్రీడాకారులకు పుట్టినిల్లు కాకినాడ జిల్లా అని ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, సానా సతీష్ పేర్కొన్నారు. రూరల్ ఎన్టీఆర్ బీచ్లో జరుగుతున్న బీచ్ కబడ్డీ పోటీలను శనివారం రేట్ వారు సందర్శించారు. పోటీలు తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఉత్సాహభూరిత వాతావరణంలో పురుష, మహిళా క్రీడా పోటీలు బీచ్లో జరగడం అభినందనీయమన్నారు.