KRNL: అన్నదాత సుఖీభవ పథకం లబ్ధికి రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని మంగళవారం హోళగుంద వ్యవసాయాధికారి ఆనంద్ లోకదళ్ అన్నారు. గ్రామాల్లోని సచివాలయ విలేజ్ అగ్రి అసిస్టెంట్ ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఇప్పటిదాకా కొంతమంది రైతుల ఈకేవైసీ అధికారికంగానే అప్డేట్ అయ్యాయని తెలిపారు.
Tags :