VZM: పట్టణంలో 18వ డివిజన్ హుకుంపేట నందు శక్తి కేంద్రం ఇంఛార్జ్, బీజేపీ జిల్లా కార్యదర్శి మజ్జి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం 129వ బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బూత్ కమిటీ సమావేశంలో బూత్ అధ్యక్షులుగా మజ్జి రమాదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.