KDP: మైదుకూరు పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం ఈనెల 25వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు తెలుగు గంగ కాలనీలోని నూతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి రెడ్డి తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఈ సాధారణ సమావేశానికి ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు హాజరుకావాలని కోరారు.