CTR: పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని చౌడేపల్లి తహశీల్దార్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పార్వతి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మండలంలో జరుగుతున్న, జరగాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మార్వో చల్లా బాబుతో చర్చించారు. చల్లా బాబు మాట్లాడుతూ.. మండలంలో రెవెన్యు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.