VZM: నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామంలోని ఆక్రమిత ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు మంగళవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని లోతు గెడ్డ ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించినట్లు వచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ సుదర్శనరావు స్పందించారు. వెంటనే ఆక్రమణలు తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు.