W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు సచివాలయం వద్ద బుధవారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. 6 నెలల వయసు నుంచి 16 ఏళ్ల పిల్లలకు వయసును బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు అందించినట్లు పీహెచ్సీ సిబ్బంది తెలిపారు. ఇందులో ఏఎన్ఎం లక్ష్మి, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.