కృష్ణా: జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శనివారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41°, గుడివాడ 39.7°, కంకిపాడు 40.6°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.7°, పెదపారుపూడి 40.2°, తోట్లవల్లూరు 39.9°, ఉయ్యూరు 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.