SKLM: గ్రామీణ మండలం మునసబు పేటలోని గురజాడ విద్యాసంస్థలో జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీఈవో ఎ.రవి బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉ.9 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన శత శాతం ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చేలా HMలు చర్యలు చేపట్టాలని కోరారు.