ప్రకాశం: జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు బుధవారం నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్-1 మోడల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ప్రశ్నా పత్రాలను ఎంఈవో కార్యాలయాల నుంచి ఏ రోజుకారోజు గంటముందు తీసుకెళ్లాలన్నారు. పశ్న పత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 22లోపు హోలిస్టర్ ప్రోగ్రెస్ కార్డులో మార్కులు నమోదు చేయాలని చెప్పారు.