ప్రకాశం: జిల్లాలోని 8వ తరగతి చదివిన విద్యార్థులు ఈనెల 30లోగా నేషనల్ మెరిట్(ఎన్ఎంఎంఎస్)పోర్టల్లో రెన్యువల్ చేసుకోవాలని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. 2004 డిసెంబరు 8న NMMS లో ఎంపికైన విద్యార్థులు, 2021, 2022, 2023 సంవత్సరంలో ఎంపికైన విద్యార్థులు పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. రెన్యువల్ చేయకుంటే విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాదని తెలిపారు.