ATP: నార్పల మండల కేంద్రంలోని గూగూడు కుల్లాయి స్వామి ఆలయంలో భక్తాదులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలను మంగళవారం లెక్కించునున్నట్లు ఆలయ ఈవో శోభ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకులను ఆలయ ఆవరణలో లెక్కింపు జరుగుతుందన్నారు