గుంటూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పెదకూరపాడుఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఎత్తిన దానిని పరిష్కారించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్ని ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపొందెల కృషి చేయాలని నాయకులను ఎమ్మెల్యే ప్రవీణ్ కోరారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు.