VZM: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేశారు. ఈసందర్బంగా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షులు జంధ్యాల బుచ్చిబాబు వారికి ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ మేరకు RBS జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన బుచ్చిబాబుని వాళ్ళు దుస్సాలువాతో సత్కరించి అభినందించారు.