మన్యం: పేదలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయ చంద్ర అన్నారు. పట్టణంలోని 7వ, వార్డ్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. ఇటివల విజయవాడలో వరదలు వస్తే ముఖ్యమంత్రి, అధికారులు బాధితులకు అహర్నిశలు కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి చేసిన సేవలను ప్రజలు గుర్తించారన్నారు. వందరోజుల్లో మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకొన్నారన్నారు.