SKLM: ఎచ్చెర్ల మండలం పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళ, బుధవారాలు జరిగిన అండర్ -14, అండర్-17 జిల్లా స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిసినట్లు పాఠశాల హెచ్ఎం శ్రీరాములు తెలిపారు. ఇందులో ఎంపికైన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ చైర్మన్ రవి వర్మ, వైస్ చైర్మన్ రామారావు, పిడి నాయుడు పాల్గొన్నారు.