NLR: వరికుంటపాడు మండలంలో పనిచేస్తున్న పలువురు వీఆర్వోలు బదిలీ అయ్యారు. వారి స్థానాల్లో కొత్తగా వరికుంటపాడుకు మల్లికార్జున, రామాపురానికి మహేశ్, వేంపాడుకు ఆంథోని బాబు, తిమ్మారెడ్డి పల్లెకు బాల నారాయణ, కాంచెరువుకు ఆదినారాయణ, డక్కునూరుకు నరసింహారావు, గణేశ్వరపురానికి ప్రసాద్, టి రొంపిదొడ్లకు మనోహర్ని నియమించారు.