పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్లో మొదటి పోస్ట్ చేశారు. సినీ ప్రముఖులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పవన్ ఓ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం పవన్ షఏర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన చివరగా నటించిన సర్కారువారి పాట బెడిసి కొట్టడంతో, గుంటూరు కారం హిట్ కావాలని ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ మూవీ కూడా షూటింగ్ నేపథ్యంలో ఆలస్యమౌతూ వస్తోంది.
అల్లు బ్రాండ్తో వచ్చినా కూడా హీరోగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు అల్లు శిరీష్. కెరీర్ స్టార్టింగ్లో కాస్త స్పీడ్గా సినిమాలు చేసిన శిరీష్.. మధ్యలో దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఇటీవలె 'ఊర్వసివో రాక్షసివో' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అలాగే ఓ హీరోయిన్తో పీకల్లోతు ప్రేమలో కూడా పడిపోయినట్టు టాక్. అల్లు అరవింద్ వారించిన కూడా శిరీష్ మాట వినడం లేదట.
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ ప్రభాస్కు హోం బ్యానర్ లాంటిది. అయితే సాహో, రాధే శ్యామ్ సినిమాల దెబ్బకు యూవీ క్రియేషన్స్ నష్టాల పాలైంది. అందుకే ఆదిపురుష్ తెలుగు థియేట్రికల్ రైట్స్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇప్పించి.. యూవీని నష్టాల నుంచి గట్టేక్కించాడు డార్లింగ్. దాంతో ఇప్పుడు కొత్త సినిమాల ప్రయత్నాల్లో ఉన్నారట. శర్వానంద్తో మరో సినిమాకు ప్లాన్...
ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ముందుగా 'బ్రో' మూవీ థియేటర్లోకి రాబోతోంది. తాజాగా ఈ సినిమా రన్ టైం లీక్ అయిపోయింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లో ఫాంటమ్ ఎఫ్ఎక్స్ సంస్థ బ్రాంచ్ను ప్రారంభించారు. ఫాంటమ్ స్టూడియోను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపారు.
రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఏండ్లకేండ్ల సమయాన్ని కేటాయించడమే కాదు.. ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి సమయంలో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ను తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదల్లేదు జక్కన్న. అలాంటిది మహేష్ బాబును వదులుతాడా.. ఛాన్సే లేదు. అందుకే.. ఓ మూడు నెలల పాటు కఠోర ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు మహేష్.
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. చివరగా హిట్ ఫ్రాంచైజ్ హిట్ 2తో సాలిడ్ హిట్ అందుకున్నాడు అడివి శేష్. అయితే ఈ సినిమాలో అడివి శేష్తో పాటు మ్యాక్స్ కూడా కీ రోల్ ప్లే చేసింది. కానీ ఇప్పుడా మ్యాక్స్ చనిపోయిందని.. ఎమోషనల్ ట్వీట్ చేశాడు అడివి శేష్.
బాలీవుడ్ బాద్షా హీరోగా షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ జవాన్. పఠాన్ తరువాత కింగ్ఖాన్కి ఈ ఏడాది రెండో సినిమా ఇది. జవాన్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.