NLR: సీతారామపురం గుండుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత రాచాల కొండలరావు కుటుంబానికి పార్టీ ప్రమాద భీమా కింద రూ. 5 లక్షల చెక్కును మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు, కూటమి నేతలు అందజేశారు. కార్యక్రమంలో యూత్ కన్వీనర్ పసుపులేటి వికాస్బాబు, గుండుపల్లి గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మెరిగ రవీంద్ర, కూత్రా రత్నయ్య, చంద్రారెడ్డి, జాషువా, ప్రసాద్, కిరణ్ పాల్గొన్నారు.