MLG: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు గూడూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్బంగా జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ను ఆయన పరామర్శించారు. ఇటీవల హుసేన్ నాయక్ తండ్రి లచ్చనాయక్ మరణించగా, వారి దశదినకర్మకు హాజరై నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.