BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో కొత్త రేషన్ కార్డుదారుల గృహ జ్యోతి దరఖాస్తులను తిరిగి స్వీకరించి ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్కు మాజీ జెడ్పీటీసీ దుర్గా ఇవాళ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అందడం లేదని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.