JGL: ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని తహశీల్దార్ చౌరస్తా వద్ద ఇరాన్ యుద్ధంపై ప్రజా సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నుండి విన్న సురేష్, చిన్న విశ్వనాథం, సీపీఐ ఎంఎల్ నుండి చింత భూమేశ్వర్, పోన్నం రాజమల్లయ్య, టిపి జాక్ విట్టల్, నారాయణ, పలువురు పాల్గొన్నారు.