HYD: పెండింగ్లో ఉన్న ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ తదితర వృత్తి విద్యా కోర్సుల బోధన, ఉపకారవేతన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. హిమాయత్నగర్లోని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.