E.G: కొవ్వూరు వైసీపీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత కమిటీల నిమిత్తం బుధవారం మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ ఇంచార్జ్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు, మండల & నియోజకవర్గ స్థాయి పార్టీ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని సూచించారు. వైసీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.