సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఎన్నికయినా వారిని శాలువాతో సత్కారించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కి తమ వంతు సాకారం అందిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.