SRD: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీడీవో సత్తయ్య అన్నారు. శుక్రవారం కంగ్టి ZPHS పాఠశాలలో సమావేశమందిరంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కర్, ఎంఈవో రహీమొద్దీన్, ట్రైనర్ స్వామి ఉన్నారు.