SRPT: చివ్వేంల మండలం గుంపుల గ్రామంలో TRP సర్పంచ్ అభ్యర్థి పచ్చిపాల ప్రియాంక మధు యాదవ్ గెలుపు కోసం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధి సందర్శించి TRP సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. సేవాస్ఫూర్తి కలిగిన ప్రియాంక మధు యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.