ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో జరిగిన ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల’ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ASF మాజీ MLA ఆత్రం సక్కు కలిశారు. ఈ సందర్భంగా సక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్చం అందించి ‘ప్రజా పాలన దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ది ఇలానే సహకరించాలని కోరారు.