SRCL: చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామంలో కొలువైన శ్రీ మోహిని కుంట మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ను సన్మానించారు.