ASR: జిల్లాలో హోం పర్యాటకం విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. బుధవారం పాడేరు ఐటీడీఏలో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, పీఎం జుగా పథకం కింద జిల్లాలో ఇప్పటికే 150 గృహాలకు హోంస్టే ఏర్పాటుకు అనుమతులు లభించాయన్నారు. జిల్లాలో 40 వేల హోంస్టేలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.