MNCL: జన్నారం మండలంలోని రోటిగూడ గీతాశ్రమంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజను నిర్వహించారు. జరిగాయి. దసరా పురస్కరించుకొని గురువారం గీతాశ్రమం ప్రధాన గురువు మాన స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి జమ్మి చెట్టుకు వారు ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దసరా అన్నారు.