SDPT: విజయదశమి సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం శమీ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి, శివాలయంలో నిర్వహించే శమీ పూజకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద రామ్ లీలా దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం తెలిపింది.