GNTR: తెనాలి మెప్మా విభాగం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మంగళవారం ఉదయం 11 గంటలకు కళ్యాణ మేళాను నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. మేళాలో ప్రధానమంత్రి స్వానిధి 2.0 పథకం కింద వీధి వ్యాపారుల కొత్త రుణాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం, పెండింగ్లో ఉన్న వాటిని ప్రాసెస్ చేయిచడం జరుగుతుందన్నారు.